గాంధీ వర్ధంతి సందర్భంగా మహత్ముడికి... హైదరాబాద్లోని తెదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ నివాళులర్పించారు.
'అహింస అనే ఆయుధంతో పోరాటాన్ని నడిపించారు' - తెదేపా కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి నివాళులు
గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని తెదేపా కార్యాలయంలో మహాత్ముడికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
!['అహింస అనే ఆయుధంతో పోరాటాన్ని నడిపించారు' gandhi death anniversary, l ramana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10435088-681-10435088-1611995714503.jpg)
గాంధీ వర్ధంతి, ఎల్. రమణ
బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని రమణ కొనియాడారు.
ఇదీ చదవండి:మహాత్మునికి ప్రముఖుల నివాళి...