గాల్వన్ ఘటనలో వీరమరణం పొందిన జవాన్ల త్యాగాలను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జీ సాయిబాబా పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లో తెదేపా ఆధ్వర్యంలో సైనికులకు నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గాల్వన్ ఘటనలో అమరులైన జవాన్లకు తెదేపా నేతల నివాళి - జవాన్లకు తెదేపా నేతల నివాళి వార్తలు
గాల్వన్ ఘటనలో అమరులైన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జీ సాయిబాబా పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లో జవాన్లకు నివాళులు అర్పించారు.
గాల్వన్ ఘటనలో అమరులైన జవాన్లకు తెదేపా నేతల నివాళి
సైనికుల కుటుంబాలకు దేశ ప్రజలంతా అండగా నిలుస్తారని సాయిబాబా పేర్కొన్నారు. చైనా దురాగతాలను తిప్పికొట్టడానికి సరైన సమయం కోసం దేశం ఎదురు చూస్తోందని అన్నారు. సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.