హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్లో స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద ఆశయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన దేశానికి దక్కిందని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు.
'వివేకానంద ఆశయాలు యువత స్పూర్తిగా తీసుకోవాలి' - Gaddi annaram corporator at the Swami Vivekananda Jayanti celebrations
గడ్డి అన్నారం డివిజన్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానందుడి మార్గంలో యువత నడవాలని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పాల్గొన్నారు.

స్వామి వివేకానంద జయంతి వేడుకలు
వివేకానంద ఆశయాలను స్పూర్తిగా తీసుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి యువత కృషి చేస్తోందని తెలిపారు. జయంతి వేడుకల్లో నూతన కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ ఈశ్వర్ రెడ్డి, ఆకుల శ్రీవాణి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి : లక్ష్మణ్
TAGGED:
హైదరాబాద్ తాజా వార్తలు