కేంద్రమాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపట్ల భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎంపీ ఆర్వింద్ సంతాపం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గల్ఫ్ బాధితుల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపారని గుర్తు చేశారు. సుష్మాస్వరాజ్ ప్రేరణ రాబోయే రోజుల్లో దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొదండంలో ఆమె చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. సుష్మాస్వరాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
'దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయింది ' - భాజపా
కేంద్రమాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపట్ల భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎంపీ ఆర్వింద్ సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప నాయకురాల్ని కోల్పోయిందన్నారు.

sushma swaraj
'ఆమె ప్రేరణ రాబోయే రోజుల్లో దేశాభివృద్ధికి ఉపయోగపడతుంది'
ఇవీ చూడండి;తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'