గ్రేటర్ హైదరాబాద్ శివారు పటాన్చెరు సర్కిల్ పరిధిలో ఇళ్ల యజమానుల వివరాలు ధరణి పోర్టల్లో నమోదు చేసేందుకు గ్రేటర్ సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గ్రేటర్ సర్కిల్లో ఉన్న 2018 మంది ఇళ్ల యజమానులు ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేసేందుకు సర్వే చేస్తున్నారు..
ధరణి ఫోర్టల్లో ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు సర్వే - Dharani Portal Latest News
పటాన్చెరు సర్కిల్ పరిధిలో ఇళ్ల యజమానుల వివరాలు ధరణి పోర్టల్లో నమోదు చేసేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. చరవాణి సహాయంతో ఆరు బృందాలు పదిమంది సభ్యులు చొప్పున ఈ సర్వేలో నమోదు చేస్తున్నారు.

ధరణి ఫోర్టల్లో ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు సర్వే
పటాన్చెరు రామచంద్రపురం భారతి నగర్ డివిజన్లలో ఇళ్ల యజమానులు వివరాలను తీసుకొని చరవాణి సహాయంతో ఆరు బృందాలు పదిమంది సభ్యులు చొప్పున ఈ సర్వేలో నమోదు చేస్తున్నారు. అక్టోబర్ 10 లోపు ఈ వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఉప కమిషనర్ బాలయ్య తెలిపారు.
ఇదీ చదవండి:మంత్రి ఐనా ఊరిలో సామాన్యుడే... పన్ను కట్టిన ఎర్రబెల్లి