సికింద్రాబాద్లో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విన్ట్సన్ అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో గత నెల 31వ తేదీన మృతి చెందటంతో కుటుంబసభ్యులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. కొడుకు మృతికి పాఠశాల పరిసరాల అపరిశుభ్రతే కారణమన్నారు. ఈ విషయంలో యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఆరోపించారు. ఇదే కాకుండా పాఠశాలలో దాదాపు 10మంది విద్యార్థులు కూడా డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. స్పందించిన యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపారు.
'పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు' - Student Died of Geethanjali school neglegence
సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాల వసతిగృహంలో విన్ట్సన్ అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో మృతి చెందటం వల్ల వారి కుటుంబసభ్యలు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు.
!['పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4326510-663-4326510-1567508900927.jpg)
'పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు'
'పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు'