అన్లాక్ 2.0 మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం - హైదరాబాద్ వార్తలు
![అన్లాక్ 2.0 మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం state govt issued unlock guidlince 2.0](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7840830-thumbnail-3x2-lock.jpg)
అన్లాక్ 2.0 మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
07:19 July 01
అన్లాక్ 2.0 మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అన్లాక్ 2.0 మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తర్వులిచ్చింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. వైద్యం, అత్యవసర విధుల్లో పాల్గొనే వారికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. ఆసుపత్రులు, ఔషధాల దుకాణాలు మినహా అన్నింటికీ రాత్రి 9.30 వరకే అనుమతిస్తారు.
ఇవీచూడండి:ఊపిరాడ్తలేదు డాడీ.. సెల్ఫీ వీడియోలో కరోనా బాధితుడి ఆర్తనాదం
Last Updated : Jul 1, 2020, 8:39 AM IST