దేశ రవాణా వ్యవస్థలో దక్షిణ మధ్య రైల్వేది ప్రత్యేక స్థానం. హైదరాబాద్లో 2003 ఆగస్టు 9న ప్రారంభించిన ఎంఎంటీఎస్ రైళ్లు ప్రతిరోజూ దాదాపు లక్షా యాభై వేల మందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఈ రైళ్లలో అధికారులు మార్పులు చేశారు. సాంకేతికతంగా అభివృద్ధి చేస్తూ... ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. నూతన కోచ్ల్లో సౌకర్యాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తోన్న వివరాలు...
నూతన ఎంఎంటీఎస్ రైళ్లలో సౌకర్యాలు భేష్ - ఎంఎంటీఎస్ రైళ్లు
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. సీసీ కెమెరాలు, నూతన సీటింగ్, విశాల ప్రదేశం ఇలా అన్ని ప్రత్యేకతలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. గత కోచ్లతో పోలిస్తే ఇవి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయంటున్నారు ప్రయాణికులు.

ఎంఎంటీఎస్ రైళ్లు