తెలంగాణ

telangana

By

Published : May 3, 2020, 1:31 PM IST

ETV Bharat / state

కరోనా పోరాట యోధులకు రక్షణ దళాల సెల్యూట్

కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్​ విశాఖలో కరోనా నివారణకు పోరాడుతున్న వీరులకు రక్షణ దళాలు సంఘీభావం తెలుపుతూ.. హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించాయి.

solidarity-of-the-defense-forces-for-corona-fighters in vishakhapatnam andrapradesh
కరోనా పోరాట యోధులకు రక్షణ దళాల సెల్యూట్

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో కరోనా యోధులకు రక్షణదళాలు సంఘీభావం ప్రకటించాయి. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందిపై పూల వర్షం కురిపించారు. విశాఖలోని టీబీ, ఛాతీ ఆస్పత్రులపై నౌకదళ హెలికాప్టర్లు పూలు చల్లాయి. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని నౌకదళ అధికారులు సన్మానించారు.

విశాఖ పోర్టులో నిలిపి ఉంచిన నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 7.30 గంటల నుంచి 11.59 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ముంబయి, విశాఖ, చెన్నై, కొచ్చిలోని నౌకలకు దీపాలంకరణ చేస్తారు.

కరోనా పోరాట యోధులకు రక్షణ దళాల సెల్యూట్

ఇవీ చూడండి:కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం

ABOUT THE AUTHOR

...view details