తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంజీబీఎస్​లో పాము.. ప్రయాణికుల పరుగులు - SNAKE IN MAHATHMA GANDHI BUS STATION

నిత్యం రద్దీగా ఉండే ఎంజీబీఎస్​లో పాము హల్​చల్ చేసింది. ప్రయాణికులు బెంబెలెత్తిపోయి పరుగులు తీశారు.

snake in mgbs
ఎంజీబీఎస్​లో పాము కలకలం

By

Published : Mar 20, 2020, 6:22 PM IST

నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మా గాంధీ బస్ స్టేషన్​లో పాము కలకలం రేపింది. ఎంజీబీఎస్​లోని 61వ నంబర్ ప్లాట్ ఫాం వద్ద ఉన్న పామును చూసి కొందరు ప్రయాణికులు పరుగులు తీశారు. సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ సొసైటీ సభ్యులు పామును పట్టుకుని జూ పార్కుకు తరలించారు.

ఎంజీబీఎస్​లో పాము కలకలం

ABOUT THE AUTHOR

...view details