తెలంగాణ

telangana

ETV Bharat / state

సిట్​ ముందుకు అశోక్​..?

ఐటీ గ్రిడ్స్​ కేసులో అశోక్​కు సిట్​ నోటీసులు జారీ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అశోక్​ విచారణకు హాజరవుతాడా..? లేదా..? అన్నది ఉత్కంఠంగా మారింది.

By

Published : Mar 13, 2019, 7:40 AM IST

నోటీసు

ఐటీ గ్రిడ్స్​ కేసులో ప్రధాన నిందితుడైన అశోక్​ సిట్​ ఎదుట ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మాదాపూర్​లోని ఐటీ గ్రిడ్స్​, బ్లూఫ్రాగ్​ సంస్థల్లో పోలీసులు సోదాలు నిర్వహించి ఉపకరణాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అశోక్​కు ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేసిన స్పందించలేదు. మళ్లీ నోటీసులను కేపీహెచ్​బీలోని ఆయన ఇంటికి అంటించారు. ఒకవేళ బుధవారం హాజరు కాకపోతే సిట్‌ అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details