తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.210 కోట్లతో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి సింగరేణి అనుమతి - సింగరేణి బోర్డు ఆమోదం

singareni-boadr-will-contraction-quarters-with-201-crores
రూ.210 కోట్లతో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి సింగరేణి అనుమతి

By

Published : Jul 20, 2020, 5:27 PM IST

Updated : Jul 20, 2020, 6:35 PM IST

17:24 July 20

రూ.210 కోట్లతో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి సింగరేణి అనుమతి

రాష్ట్రంలో రూ.210 కోట్లతో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి సింగరేణి బోర్డు అనుమతి తెలిపింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు కొత్త క్వార్టర్ల నిర్మాణానికి సింగరేణి బోర్డు ఆమోదించింది. 

సింగరేణిలో ప్రత్యేక పర్యావరణ శాఖ ఏర్పాటుకు బోర్డు అంగీకరించింది. సింగరేణి విద్యా సంస్థకు రూ.45 కోట్లు కేటాయించినట్లు సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ వెల్లడించారు. 

ఇదీ చూడండి :గవర్నర్​తో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం

Last Updated : Jul 20, 2020, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details