తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబర్​పేటలో నిత్యావసర సరకుల పంపిణీ - సత్యం స్వామి ధార్మిక ట్రస్టు వారు లిత్యవసర సరుకులు పంపిణీ

ఇద్దరి కంటే ఎక్కువ ఆడపిల్లలు ఉన్న వారి కటుంబాలను ఆదుకునేందుకు సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ ముందుకు వచ్చింది.అంబరుపేటలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Satyam Sai Charitable Trust has distributed grocery items in hyderabad
అంబరుపేటలో నిత్యావసర సరుకులు పంపిణీ

By

Published : Jul 4, 2020, 2:38 PM IST

ఆడబిడ్డలను ఆదుకునేందుకు సత్యం స్వామి ధార్మిక ట్రస్టు ముందుకు వచ్చింది. ఆడపిల్లలు ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న కుటుంబానికి ఎటువంటి సహాయానికైనా మేమున్నామంటూ ధైర్యాన్ని నింపింది.

హైదరాబాద్​లో అంబర్​పేటలోని నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్​ ప్రెసిడెంట్ సమత, వైస్ ప్రెసిడెంట్ ఎస్​ఎస్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండీ:కరోనా ఎఫెక్ట్​: రాజధాని రోడ్లపై తగ్గిన సంచారం

ABOUT THE AUTHOR

...view details