తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ - sanitary napkins distribution to municipal employees by ghmc

జీహెచ్ఎంసీ, ఎస్​డీఐఎల్​ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మేయర్ బొంతు రామ్మోహన్​​, మహిళా కార్పొరేటర్లు కలిసి పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ నాప్కిన్లను అందజేశారు.

sanitary-napkins-distribution-to-municipal-employees-by-ghmc
పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ

By

Published : Apr 17, 2020, 7:15 PM IST

జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో నిరుపేదల ఆకలి తీరుస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్​ అన్నారు. ఎస్​డీఐఎల్ సంస్థ ఆధ్వర్యంలో మేయర్​, మహిళా కార్పొరేటర్లు కలిసి పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేశారు.

బొంతు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పారిశుద్ధ్య కార్మికులకు భోజన ప్యాకెట్లను మేయర్ సతీమణి శ్రీదేవి అందజేశారు. లాక్​డౌన్​లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని మేయర్​ కోరారు.

ఇదీ చదవండిః'జూమ్​' యాప్​ ఎందుకు సురక్షితం కాదంటే...!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details