ఆంధ్రప్రదేశ్లో మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం ఉండగా, 27నాటికి 19.20 శాతానికి వచ్చిందని అధికారులు వివరించారు. 12 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య మే 18న 2.11 లక్షలపైగా ఉండగా, 26 నాటికి 1.86 లక్షలకు తగ్గాయని వివరించారు. రివకరీ రేటు కూడా మే 7న 84.3 శాతం ఉంటే.. 27 నాటికి 87.99 శాతానికి పెరిగిందని చెప్పారు.
Corona: కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుదల - Andhra Pradesh Latest News
ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. 12 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
![Corona: కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుదల positive rate increasing in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:37:47:1622308067-corona-2905newsroom-1622300112-472.jpg)
positive rate increasing: రికవరీ రేటు క్రమంగా పెరుగుదల