కేసీఆర్పై విమర్శలు చేస్తున్న రేవంత్
నమ్మిన వారిని నట్టేట ముంచిన కేసీఆర్: రేవంత్ - రేవంత్రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్రెడ్డి మరోసారి మండిపడ్డారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై గళమెత్తే వారిని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి
ఇదీ చదవండి :సిరిసిల్లకు రైలు రావాలంటే 16 ఎంపీలు గెలవాల్సిందే