హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయతో పాటు, కార్యకర్తలు లక్ష్మణ్, దత్తాత్రేయకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.
భాజపా కార్యాలయంలో రాఖీ వేడుకలు... - RAKHI_CELEBRATIONS_IN_BJP_OFFICE
హైదరాబాద్ భాజపా కార్యాయంలో రాఖీ వేడుకలు కోలాహలంగా జరిగాయి. మహిళా మోర్చా కార్యకర్తలు పార్టీ నాయకులు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయకు రాఖీలు కట్టి... మిఠాయిలు తినిపించారు
![భాజపా కార్యాలయంలో రాఖీ వేడుకలు...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4147395-thumbnail-3x2-ppp.jpg)
RAKHI_CELEBRATIONS_IN_BJP_OFFICE