తెలంగాణ

telangana

ETV Bharat / state

రజత్​-జోషీ భేటీ....! - TELANGANA

లోక్​ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర పరిస్థితులపై అధికారులు సమీక్షించారు. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు.

ఎన్నికలకు అధికారుల సన్నద్ధత....!

By

Published : Feb 13, 2019, 9:17 PM IST

ఎన్నికలకు అధికారుల సన్నద్ధత....!
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో రజత్ కుమార్ భేటీ అయ్యారు. లోక్​సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. అవగాహన లేకే వికారాబాద్ కలెక్టర్ ఈవీఎంలను తెరిచారని రజత్​ కుమార్​ తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. సాధారణ బదిలీలతో తమకు సంబంధం లేదని... మూడేళ్లు పూర్తై ఎన్నికల విధులు నిర్వహించే వారిని బదిలీ చేయాలని వెల్లడించారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ సర్పంచ్‌ ఎన్నిక మరోసారి నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్నికలు జరపకూడదని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details