సమాన హక్కులు, వేధింపులపై అవగాహన కల్పిస్తూ సికింద్రాబాద్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా నాగేంద్రమణి ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో 8 రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తామని ఉమా తెలిపారు.
'ఆ ఎనిమిది రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలే' - railway employees
మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఉద్యోగంలో సమాన హక్కులపై దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
!['ఆ ఎనిమిది రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలే'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5170171-256-5170171-1574674398685.jpg)
'ఆ 8 రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలే'
'ఆ 8 రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలే'
ఇవీ చూడండి: పెట్రో మంట మళ్లీ షురూ... ఏడాది గరిష్ఠానికి ధరలు
TAGGED:
railway employees