ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు... ఎంపీ రఘురామకృష్ణరాజు మూడో లేఖ రాశారు. ఈసారి.. వైఎస్ఆర్ పెళ్లికానుక, షాదీ ముబారక్ పథకాలపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే పెళ్లికానుక ఆర్థిక సాయం పెంచుతామన్నారని చెప్పారు.
Raghurama: జగన్కు రఘురామ మరోలేఖ.. ఈ సారి 'పెళ్లికానుక'పై..! - mp raghu rama raju on ysr pelli kanuka
వైఎస్ఆర్ పెళ్లికానుక పథకంపై ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరుతూ ఏపీ సీఎం జగన్కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అధికారంలోకి వస్తే పెళ్లికానుక ఆర్థికసాయం పెంచుతామన్నారని గుర్తు చేశారు.
![Raghurama: జగన్కు రఘురామ మరోలేఖ.. ఈ సారి 'పెళ్లికానుక'పై..! Raghurama letter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:44:46:1623471286-12104134-978-12104134-1623468661934.jpg)
Raghurama letter
రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ హామీకి సైతం ప్రజలనుంచి ఆనాడు మంచి మద్దతు వచ్చిందని రఘురామ.. లేఖలో చెప్పారు. త్వరగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ