ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. ఈ మేరకు చివరి అవకాశం కల్పించిన సీబీఐ న్యాయస్థానం... తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.
'జగన్ బెయిల్ రద్దు'పై కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం - court news
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ వేసిన పిటిషన్పై సీబీఐ న్యాయస్థానంలో నేడు విచారణ జరిగింది. చివరి అవకాశంగా తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

raghurama petition, cm jagan bail