కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలి: ఆర్.కృష్ణయ్య - r.krishnaiah latest news
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలిశారు. కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు.

కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలి: ఆర్.కృష్ణయ్య
ప్రభుత్వానికి అవసరమైన బీసీ కులాల లెక్కలు ఎందుకు తీయడం లేదని కృష్ణయ్య ప్రశ్నించారు. కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టకపోతే ఎన్యుమరేటర్లను గ్రామాల్లో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి: కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ