శ్రీవారికి ఘనంగా పుష్పయాగం
సింగపూర్లో శ్రీవారికి ఘనంగా పుష్పయాగం - సింగపూర్లో శ్రీవారికి పుష్పయాగం
సింగపూర్లోని శ్రీ పెరుమాళ్ ఆలయంలో వెంకటేశ్వర స్వామికి ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. అక్కడి భారతీయులు వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు.
![సింగపూర్లో శ్రీవారికి ఘనంగా పుష్పయాగం pushpa-yagam-held-to-sri-venkateswara-swamy-at-sri-perumal-temple-singapore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5576675-798-5576675-1578023140166.jpg)
శ్రీవారికి ఘనంగా పుష్పయాగం
. .