తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.2.5 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

నిషేధిత పొగాకు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.2.5 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jun 13, 2021, 8:31 PM IST

prohibited tobacco products seized in hyderabad
రూ.2.5 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను హైదరాబాద్ మధ్య మండలం టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్వర్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సరుకు విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని తెలిపారు.

విశ్వసనీయత సమాచారం మేరకు ఎంజే మార్కెట్ కూడలిలోని న్యూ రాయల్ చల్లా స్టోర్​పై దాడులు నిర్వహించారు. అనంతరం అన్వర్ అలీని అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ

ABOUT THE AUTHOR

...view details