చిత్ర పరిశ్రమలో ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం నెలకొంది. ఓ సినిమా వ్యవహారంలో నిర్మాత నట్టి కుమార్ మరో నిర్మాత చంటి అడ్డాల మీద బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తననే మోసం చేసి తానే మోసం చేసినట్లు చంటి అడ్డాల పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. నట్టి కుమార్ తెలిపారు.
ఓ నిర్మాతపై మరో నిర్మాత పోలీసులకు ఫిర్యాదు - తెలుగు నిర్మాత నట్టి కుమార్ తాజా వార్తలు
నిర్మాత నట్టి కుమార్ మరో నిర్మాత చంటి అడ్డాల మీద బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నువ్వంటే ఇష్టం సినిమా విషయంలో తనను చంటి అడ్డాల మోసం చేసినట్లు నట్టి కుమార్ తెలిపారు. ఆ సినిమాను తనకు కాకుండా మరో ముగ్గురికి విక్రయించాడని నట్టి పేర్కొన్నారు.
![ఓ నిర్మాతపై మరో నిర్మాత పోలీసులకు ఫిర్యాదు producer natti kumar complained to the police against producer chanti cheated](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9008399-461-9008399-1601546668104.jpg)
ఆ నిర్మాత తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు
ఆ నిర్మాత తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు
నువ్వంటే ఇష్టం సినిమా విషయంలో తనను చంటి అడ్డాల మోసం చేసినట్లు నట్టి కుమార్ తెలిపారు. ఆ సినిమాను తనకు కాకుండా వేరే ముగ్గురికి విక్రయించాడని నట్టి పేర్కొన్నారు. ఫిల్మ్ ఛాంబర్ను చంటి అడ్డాల మేనేజ్ చేసి తన పైనే కేసు పెట్టాడని తెలిపారు. ఆ సినిమా పనులు ఇంకా పది రోజుల బ్యాలెన్స్ ఉందని.. ప్రస్తుతం కీర్తీ సురేష్ డిమాండ్ పెరిగిందని నట్టి కుమార్ వివరించారు.
ఇదీ చూడండి :'సొంత పొలాల్లోనే కూలీలుగా మారే స్థితికి భాజపా తీసుకొచ్చింది'