తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖైదీల వేతనాలు పెంపు.. ఉత్తర్వులు జారీ - ap news

ఏపీలో ఖైదీల వేతనం పెంచుతూ జైళ్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

prisons-department-orders-increase-in-prison-paying-in-andhrapradhesh
ఖైదీల వేతనాలు పెంపు.. ఉత్తర్వులు జారీ

By

Published : Feb 25, 2021, 10:54 PM IST

ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఖైదీల వేతనం పెంచుతూ జైళ్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇప్పటి వరకు ఉన్న రూ.30 కనీస వేతనాన్ని రూ.160కు, రూ.50 వేతనాన్ని రూ.180కు, రూ.70 వేతనాన్ని రూ.200కు పెంచుతూ ఏపీ జైళ్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి :రెండోరోజూ విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details