తెలంగాణ

telangana

By

Published : May 7, 2020, 10:50 AM IST

ETV Bharat / state

విశాఖ ఘటనపై ప్రధాని మోదీ విచారం

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ విషవాయువు లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

prime-minister-modis-sadness-over-visakha-gas-trajedy
విశాఖ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోదీ

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో విషవాయువు లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖతో మాట్లాడారు. సహాయచర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

విశాఖ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోదీ

ABOUT THE AUTHOR

...view details