తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని సోదరుడు - Hyderabad latest news

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్​ మోదీ హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన రాకతో ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Prahlad Modi visits Bhagyalakshmi temple in Hyderabad old city
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ప్రహ్లాద్ మోదీ

By

Published : Feb 13, 2021, 8:25 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్​ మోదీ హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన కుమార్తె సోనాల్ మోదీతో కలిసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన రాకతో ఆలయం వద్ద సౌత్ జోన్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ప్రహ్లాద్ మోదీ

ABOUT THE AUTHOR

...view details