పార్టీ మారుతున్న ఈటల రాజేందర్ నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని... పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్(ponnam prabhakar) అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా... నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారు రాజీనామా చేయకున్నా సీఎం కేసీఆర్(CM KCR) వారితో రాజీనామా చేయించి... నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని పొన్నం కోరారు.
ponnam prabhakar: 'ఆ 12 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి' - Telangana news today
పార్టీ మారుతున్న ఈటల రాజేందర్ తరహాలోనే.. కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని... పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్(ponnam prabhakar) డిమాండ్ చేశారు. వారు రాజీనామా చేయకపోతే సీఎం కేసీఆర్(CM KCR) నైతిక విలువలకు కట్టుబడి వారితో రాజీనామా చేయించాలని తెలిపారు.

ponnam prabhakar: 'ఆ 12 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి'
ponnam prabhakar: 'ఆ 12 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి'