భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
రాజకీయ సన్యాసం చేస్తావా? - telangana bjp
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏనే ప్రభుత్వంను ఏర్పాటు చేస్తుందని... ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి మోదీనే అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. 16 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
ఇవీ చూడండి:జోరుగా తెరాస సమావేశాలు