తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ సీఎం​కు ప్రధాని మోదీ ఫోన్​ కాల్... కొవిడ్ కట్టడిపై ఆరా - జగన్​కు మోదీ ఫోన్ కాల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు.

pm-modhi-phone-call-to-cm-jagan
pm-modhi-phone-call-to-cm-jagan

By

Published : May 7, 2021, 9:18 AM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్‌కు.. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. కొవిడ్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కరోనా నియంత్రణ చర్యలను ప్రధానికి జగన్ తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details