తెలంగాణ

telangana

By

Published : Dec 26, 2019, 12:55 PM IST

ETV Bharat / state

ప్లాస్టిక్​ నుంచి పెట్రోల్​ తీస్తున్న ఔత్సాహికవేత్త..

ప్లాస్టిక్​తో సమస్త జీవరాశులకు, మానవ మనుగడకు ప్రాణహాని అని తెలిసినా వాడాల్సిన పరిస్థితి నేడు.. అదే ప్లాస్టిక్​ని పునర్వినియోగిస్తూ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు హైదరాబాద్​కు చెందిన సతీష్​ కుమార్​.

hyderabad plastic
hyderabad plastic

ప్రపంచమంతా ప్లాస్టిక్ నియంత్రణపై మల్లగుల్లాలు పడుతుంటే హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ప్లాస్టిక్ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నాడు. ప్లాస్టిక్ పునర్వినియోగంపై ఎన్నో అధ్యయనాలు చేసి వాటితో డీజిల్​, పెట్రోల్​, కిరోసిన్​ను ఉత్పత్తి చేస్తున్నాడు. ఇప్పటి వరకు 2 వేల టన్నుల ప్లాస్టిక్​ను ఇంధనంగా మార్చిన ఆయన... లీటరు పెట్రోల్, డీజిల్​ను 55 రూపాయల నుంచి 60 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఈ ప్రక్రియలో వెలువడే కార్బన్​ను పొలాల్లో భూసారం పెంచేందుకు రైతులకు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అతనే బీహెచ్​ఈఎల్ ఆర్సీపురంలోని హైడ్రాక్సీ సిస్టమ్స్ సంస్థ నిర్వాహకులు బి.వి. సతీష్ కుమార్. ఆయనతో ఈటీవీ భారత్​ ప్రతినిధి సతీష్​ ప్రత్యేక ముఖాముఖి.

ప్లాస్టిక్​ నుంచి పెట్రోల్​ తీస్తున్న ఔత్సాహికవేత్త..

ABOUT THE AUTHOR

...view details