తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారికి సీట్లా? - CHEVELLA

సీఎం కేసీఆర్ పార్లమెంట్​ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను మార్చి ముందస్తు ఓటమిని అంగీకరించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు.

తలసాని సాయి కిరణ్​కు టిక్కెట్ ఎందుకిచ్చారు : దాసోజు

By

Published : Mar 22, 2019, 10:54 PM IST

అభ్యర్థులను మార్చి ముందస్తు ఓటమిని అంగీకరించిన కేసీఆర్ : దాసోజు శ్రవణ్

తెరాసకు సొంత అభ్యర్ధులు లేక ఇతర పార్టీల నాయకులను చేర్చుకుని సీట్లు ఇస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో పోటీ మోదీ, రాహుల్‌ల మధ్యనే అని స్పష్టం చేశారు.
తలసాని సాయి కిరణ్ ఏ ఉద్యమం చేసినందుకు ఎంపీ సీటు కేటాయించారని నిలదీశారు. చేవెళ్లలో మూడు లక్షల భారీ ఆధిక్యంతో కొండా విశ్వేశ్వర్​ రెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details