తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యా సంస్థలను ప్రారంభించాలి: పీడీఎస్​యూ - sabitha indra reddy news

కరోనా వల్ల మూతపడిన విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించాలని... ప్రగతిశీల ప్రజాస్వామ్య సంఘం (పీడీఎస్​యూ) రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఈ మేరకు మంత్రికి వినతి పత్రం ఇచ్చింది.

pdsu met education minister sabitha indra reddy in hyderabad
విద్యాసంస్థలను ప్రారంభించాలి: పీడీఎస్​యూ

By

Published : Jan 7, 2021, 3:40 PM IST

మూతపడిన విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించాలని ప్రజాస్వామ్య సంఘం (పీడీఎస్​యూ) విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఈ మేరకు మంత్రికి వినతి పత్రం ఇచ్చింది. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ... తెలంగాణలో విద్యా సంస్థలను తెరవకపోవడం విచారకరమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ అన్నారు.

ఆన్​లైన్ తరగతులకు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేటర్ , ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు.

ఇదీ చదవండి:యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details