మూతపడిన విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించాలని ప్రజాస్వామ్య సంఘం (పీడీఎస్యూ) విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఈ మేరకు మంత్రికి వినతి పత్రం ఇచ్చింది. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ... తెలంగాణలో విద్యా సంస్థలను తెరవకపోవడం విచారకరమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ అన్నారు.
విద్యా సంస్థలను ప్రారంభించాలి: పీడీఎస్యూ - sabitha indra reddy news
కరోనా వల్ల మూతపడిన విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించాలని... ప్రగతిశీల ప్రజాస్వామ్య సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఈ మేరకు మంత్రికి వినతి పత్రం ఇచ్చింది.
విద్యాసంస్థలను ప్రారంభించాలి: పీడీఎస్యూ
ఆన్లైన్ తరగతులకు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేటర్ , ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు.