తెలంగాణ

telangana

ETV Bharat / state

నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ

అన్నం పెట్టే రైతన్న కన్నీరు కార్చే పరిస్థితి ఏర్పడిందని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నివర్‌ తుపానుతో నష్టపోయిన.. ఏపీ కృష్ణా జిల్లా రైతులను ఆయన పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను పవన్ స్వయంగా పరిశీలించారు. ఆ పర్యటనకు సంబంధించి డ్రోన్ వీడియో చూడండి.

By

Published : Dec 2, 2020, 10:26 PM IST

నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ
నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ

నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details