తెరాస మైనారిటీ నాయకుడు వహీద్ ఉద్దీన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సంవత్సరం కరోనా నుంచి ప్రపంచం బయటపడాలని పద్మారావు కోరారు.
కరోనా నుంచి ప్రపంచం బయటపడాలి: పద్మారావు గౌడ్ - తెలంగాణ వార్తలు
తెరాస మైనారిటీ నాయకుడు వహీద్ ఉద్దీన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను పద్మారావు గౌడ్ ఆవిష్కరించారు. కరోనా నుంచి ప్రపంచం బయటపడి... అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

కరోనా నుంచి ప్రపంచం బయటపడాలి: పద్మారావు గౌడ్
ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటూ.. ఆర్థికంగా బలపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్, తెరాస నాయకులు ధరమ్ రాజ్ చౌదరి, యాదన్న, సుంకు రామచందర్, ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి