తెలంగాణ

telangana

By

Published : Jun 24, 2020, 7:36 AM IST

Updated : Jun 24, 2020, 3:29 PM IST

ETV Bharat / state

నయీం ఎన్​కౌంటర్​కు ఐదేళ్లు..సహకరించిన వారిపై చర్యలేవి?

నయీం ఎన్‌కౌంటర్ కేసులో దర్యాప్తు సక్రమంగా కొనసాగడం లేదని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఎన్‌కౌంటర్ జరిగి 5 ఏళ్లు గడిచినా నయీం నేర సామ్రాజ్యానకి సహకరించిన వారిపై చర్యలు తీసుకోలేదని పద్మనాభ రెడ్డి అన్నారు. కేంద్ర బృందం దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి లోక్‌పాల్‌కు లేఖ రాస్తున్నామన్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

nayeem
nayeem

ఎన్​కౌంటర్​ జరిగి 5 ఏళ్లు గడిచినా.. సహకరించిన వారిపై చర్యలేవి?
Last Updated : Jun 24, 2020, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details