హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలో 3,419, జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల్లో 9,535 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి - Hyderabad latest news
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బంజారాహిల్స్ పరిధిలో 3,419, జూబ్లీహిల్స్లో 9,535 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు.
![హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి Graduate election arrangements are complete](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10996386-286-10996386-1615646269728.jpg)
పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
బంజారాహిల్స్లో 6, జూబ్లీహిల్స్లో 15 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.
ఇదీ చూడండి:నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు