తెలంగాణ

telangana

ETV Bharat / state

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో అధికారుల సోదాలు

కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పండ్లను మగ్గబెట్టే సమయంలో ఆహార భద్రత నియమాలను పాటిస్తున్నారా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.

By

Published : Sep 3, 2020, 5:15 PM IST

officers check gaddiannaram market kothapet
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో అధికారుల సోదాలు

హైకోర్టు ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో అధికారులు సోదాలు నిర్వహించారు.

పండ్ల రైఫైనింగ్ ఛాంబర్​లో పండ్లను మగ్గబెట్టే సమయంలో ఆహార భద్రత నియమాలను పాటిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. ఐతే గత 50 రోజులుగా మార్కెట్ బంద్ ఉండడం వల్ల ప్రస్తుతం ఛాంబర్​లో ఎలాంటి పండ్లు నిల్వ లేవని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి :'రెండు చేతులు కోల్పోయి... సాయం కోసం ఎదురుచూపులు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details