హైకోర్టు ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో అధికారులు సోదాలు నిర్వహించారు.
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో అధికారుల సోదాలు
కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పండ్లను మగ్గబెట్టే సమయంలో ఆహార భద్రత నియమాలను పాటిస్తున్నారా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో అధికారుల సోదాలు
పండ్ల రైఫైనింగ్ ఛాంబర్లో పండ్లను మగ్గబెట్టే సమయంలో ఆహార భద్రత నియమాలను పాటిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. ఐతే గత 50 రోజులుగా మార్కెట్ బంద్ ఉండడం వల్ల ప్రస్తుతం ఛాంబర్లో ఎలాంటి పండ్లు నిల్వ లేవని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి :'రెండు చేతులు కోల్పోయి... సాయం కోసం ఎదురుచూపులు'