తెలంగాణ

telangana

ETV Bharat / state

కేరళలో ఎంపీ కవిత

నిజామాబాద్​ ఎంపీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ డైమండ్​ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేరళ వెళ్లారు. తిరువనంతపురం ఎయిర్​పోర్టులో ఆమెకు వివిధ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు.

By

Published : Feb 23, 2019, 6:26 AM IST

Updated : Feb 23, 2019, 6:54 AM IST

కేరళ

అసెంబ్లీ డైమండ్​ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు నిజామాబాద్​ ఎంపీ కల్వకుంట్ల కవిత కేరళ వెళ్లారు. ఆమెకు తిరువనంతపురం విమానాశ్రయంలో అఖిల భారత మలయాళీ సంఘం తెలంగాణ శాఖ, అరబ్​ ఫ్రెండ్​షిప్​ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. కవిత ఇవాళ ఉదయం ప్రెస్​క్లబ్​లో మీట్​ ది ప్రెస్​లో పాల్గొన్న అనంతరం కేరళ అసెంబ్లీలో 2500 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

తిరువనంతపురం విమానాశ్రయంలో కవిత

తిరువనంతపురం విమానాశ్రయంలో కవిత

ఇవీ చదవండి:ఎమ్మెల్సీల ఖరారు

Last Updated : Feb 23, 2019, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details