తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస ఓటుకు రూ.5వేలు పంచుతోంది: ఎంపీ అర్వింద్ - దుబ్బాక ఎన్నికలపై ఎంపీ అర్వింద్ కామెంట్స్

దుబ్బాకలో తెరాస నేతలు ఓటుకు రూ.5వేలు పంచుతున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఇప్పటికే రూ.45 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. దుబ్బాక ఓట్ల దుమారంతో కారు గుర్తు కొట్టుకుపోతుందని విమర్శించారు.

nizamabad mp Arvind comments on cm kcr in Hyderabad
తెరాస ఓటుకు రూ.5వేలు పంచుతోంది: ఎంపీ అర్వింద్

By

Published : Nov 3, 2020, 6:34 AM IST

Updated : Nov 3, 2020, 7:03 AM IST

తెరాస నేతలు దుబ్బాకలో ఓటుకు రూ.5 వేలు పంచుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. ఇప్పటి వరకు తెరాస రూ.45వేల కోట్లు ఖర్చు చేశారన్న ఆయన... మరో రూ.వంద కోట్లు పంచనున్నట్లు తెలిసిందన్నారు.

దుబ్బాక ఉప ఎన్నికతో సీఎం కేసీఆర్​కు వణుకు పట్టుకుందని విమర్శించారు. హైదరాబాద్‌లో గాలివానకు కార్లు కొట్టుకుపోయినట్లు... దుబ్బాక ఓట్ల దుమారంతో కారు గుర్తు కొట్టుకుపోతుందని అన్నారు.

తెరాస ఓటుకు రూ.5వేలు పంచుతోంది: ఎంపీ అర్వింద్

ఇదీ చదవండి:దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. ఉదయం 7 గంటలకు పోలింగ్​

Last Updated : Nov 3, 2020, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details