రాష్ట్రంలో కొత్తగా 536 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,79,135 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,502 మంది మరణించారు. కరోనా నుంచి మరో 622 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 2,70,450 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 536 కరోనా కేసులు, 3 మరణాలు - Corona cases in GHMC Details
తెలంగాణలో కొత్తగా 536 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,79,135 మంది కొవిడ్ బారిన పడ్డారు.
![రాష్ట్రంలో కొత్తగా 536 కరోనా కేసులు, 3 మరణాలు Newly registered 536 corona cases and 3 deaths in Telangana state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9894002-57-9894002-1608089901292.jpg)
రాష్ట్రంలో కొత్తగా 536 కరోనా కేసులు, 3 మరణాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 7,183 యాక్టివ్ కేసులుండగా.. 5,041 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 107 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :కరోనా వేళ దేశంలో పెరిగిన గృహహింస