ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 51,420 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. నలుగురు మృతి చెందారు. ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7,122కి చేరింది. ఇప్పటివరకు కోటీ 20 లక్షలపైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యా ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు - ap corona bulletin
ఏపీలో కొత్తగా 377 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. 278 మంది వైరస్ నుంచి కోలుకోగా.. నలుగురు మరణించారు. మరో 3,033 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యా ఆరోగ్య శాఖ తెలిపింది.
![ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10129462-897-10129462-1609853942294.jpg)
ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు