ఏపీ, తిరుపతిలోని రుయా కొవిడ్ ఆస్పత్రిని నేవీ డాక్ యార్డు బృందం పరిశీలించింది. విపత్తు నిర్వహణలో భాగంగా.. ఘటనపై ఆస్పత్రి వైద్యాధికారులను ఆరా తీసింది డా. భన్సోడీ బృందం. ఆక్సిజన్ పైపు లైన్లు, సరఫరాను తనిఖీ చేసింది. ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక నిన్న 11 మంది కరోనా బాధితులు మృతి చెందిన కారణంగా బృందం ఈ పర్యటన చేపట్టింది.
రుయా ఆస్పత్రిలో నేవీ డాక్ యార్డు బృందం తనిఖీలు - Inquired about the Tragedy incident Latest News
ఏపీ, తిరుపతిలోని రుయా కొవిడ్ ఆస్పత్రిలో నేవీ డాక్ యార్డు బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఆస్పత్రి వైద్యులతో చర్చిస్తూ.. ఘటన జరిగిన తీరు తెన్నులను ఆరా తీసింది.
ruya hospital incident