ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి దశ ఘట్టం ముగిసింది. పలు నియోజకవర్గాల్లో కొందరు స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నిజామాబాద్లో పసుపు రైతులు వెనక్కి తగ్గలేదు. అక్కడ బ్యాలెట్ పోరు జరపాలని ఈసీ నిర్ణయించింది.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఇవీ చూడండి;బలవంతుడిని ఢీకొంటున్న కొత్త అభ్యర్థులు
Last Updated : Mar 28, 2019, 5:10 PM IST