పశు వైద్యురాలి హత్య చాలా బాధాకరమని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు . ఈ ఘటన గురించి తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాననన్నారు. శంషాబాద్లోని వైద్యురాలి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. న్యాయస్థానంలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ రంజిత్ రెడ్డి - shamshabad incident
శంషాబాద్లో పశువైద్యురాలి కుటుంబసభ్యులను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పరామర్శించారు. న్యాయస్థానంలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
![కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ రంజిత్ రెడ్డి mp ranjith reddy spoke on shamshabad incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5230606-514-5230606-1575136240330.jpg)
కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ రంజిత్రెడ్డి