తెలంగాణ

telangana

రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీలో సభ్యునిగా ఎంపీ కేకే

తెలంగాణ ఎంపీ కె. కేశవరావుకు రాజ్యసభ జనరల్ పర్పస్ కమిటీ సభ్యునిగా స్థానం లభించింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్​అఫిషియో ఛైర్మన్​గా వ్యవహరిస్తారు.

By

Published : Aug 28, 2020, 7:06 AM IST

Published : Aug 28, 2020, 7:06 AM IST

mp kk selected as member of rajyasabha purpose committee
రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీలో సభ్యునిగా ఎంపీ కేకే

రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీ సభ్యుడిగా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుకు స్థానం లభించింది. ఇది సభావ్యవహారాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇస్తుంది. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్‌అఫిషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details