తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీలో సభ్యునిగా ఎంపీ కేకే - MP KK is a member of the Rajya Sabha General Purpose Committee

తెలంగాణ ఎంపీ కె. కేశవరావుకు రాజ్యసభ జనరల్ పర్పస్ కమిటీ సభ్యునిగా స్థానం లభించింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్​అఫిషియో ఛైర్మన్​గా వ్యవహరిస్తారు.

mp kk selected as member of rajyasabha purpose committee
రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీలో సభ్యునిగా ఎంపీ కేకే

By

Published : Aug 28, 2020, 7:06 AM IST

రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీ సభ్యుడిగా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుకు స్థానం లభించింది. ఇది సభావ్యవహారాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇస్తుంది. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్‌అఫిషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details