తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాతిపిత పేరు దుర్వినియోగం చేస్తున్న మోసపూరిత సంస్థలు'

మోసపూరిత క్యూనెట్‌, అనుబంధ గొలుసుకట్టు మార్కెటింగ్‌ సంస్థలు జాతిపిత మహత్మగాంధీ పేరును దుర్వినియోగం చేయడంపై ఆర్థిక మోసాల బాధితుల సంక్షేమ సంఘం తప్పు బట్టింది. దొంగ కంపెనీలకు గొప్పవారి పేరు వాడడంపై హైదరాబాద్​లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

By

Published : Nov 15, 2019, 7:51 PM IST

'జాతిపిత పేరు దుర్వినియోగం చేస్తున్న మోసపూరిత సంస్థలు'

క్యూఐ గ్రూపు సంస్థలు జాతి పిత మహత్మగాంధీని తమ కార్పొరేట్‌ ఐకాన్‌గా వాడుకోవడాన్ని.. ఆర్థిక మోసాల బాధితుల సంక్షేమ సంఘం తప్పు బట్టింది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకుకెళ్తామని సంఘం సభ్యులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మహత్మగాంధీకి ఉన్న పేరు, ప్రఖ్యాతలను అడ్డుపెట్టుకొని సంస్థ తమ వ్యాపారాన్ని ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.

'జాతిపిత పేరు దుర్వినియోగం చేస్తున్న మోసపూరిత సంస్థలు'

For All Latest Updates

TAGGED:

q net

ABOUT THE AUTHOR

...view details