రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు. 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం, టియూఎఫ్ ఐడీసీ నిధుల నుంచి మంజూరైన సుమారు మూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇషాక్ ఆబ్ ఖాన్, మాజీ ఛైర్మన్ భారత్కుమార్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ఇబ్రహీంపట్నంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన