తెలంగాణ

telangana

ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఇబ్రహీంపట్నంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి శంకుస్థాపన చేశారు.

By

Published : Nov 18, 2019, 1:31 PM IST

Published : Nov 18, 2019, 1:31 PM IST

ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి శంకుస్థాపన చేశారు. 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం, టియూఎఫ్​ ఐడీసీ నిధుల నుంచి మంజూరైన సుమారు మూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ ఇషాక్​ ఆబ్​ ఖాన్​, మాజీ ఛైర్మన్​ భారత్​కుమార్​, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details