సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజును పురస్కరించుకుని సికిింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలను చీరలను పంపిణీ చేశారు.
'అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. ఆదర్శంగా నిలిచారు' - ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిపథంలో నడిపిస్తూ.. ఆదర్శంగా నిలిచారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం పుట్టిన రోజును పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
!['అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. ఆదర్శంగా నిలిచారు' minister talasani says KCR stands as an ideal in leading the development trajectory](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10660545-894-10660545-1613548244350.jpg)
'అభివృద్ధి పథంలో నడిపిస్తూ కేసీఆర్ ఆదర్శంగా నిలిచారు'
రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడిపిస్తూ.. కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని మంత్రి తలసాని అన్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు, గురుద్వారాలు, మసీదులు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.